బ్యాంకు జోనల్ మేనేజర్ కు ఎమ్మెల్యే వినతి

80பார்த்தது
బ్యాంకు జోనల్ మేనేజర్ కు ఎమ్మెల్యే వినతి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్ రితీష్ కుమార్ ను కలిశారు. జఫర్గడ్ మండలంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ను స్టేషన్ ఘనపూర్ కు మార్చారని తిరిగి ఆ బ్యాంకును జాఫర్గడ్ మండలానికి మార్చాలని ఎమ్మెల్యే ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. బ్యాంకు ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி