ఇప్పగూడెంలో ఎన్నికల ప్రచారం

62பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్ల వద్దకు వెళ్లి గతంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వారికి వివరించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రశ్నించే గొంతు అయినటువంటి రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி