ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

558பார்த்தது
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిల్పూర్ మండలంలో జరిగింది. రాజవరం గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతీని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇరువురి మధ్య విభేదాలు ఏర్పడడంతో ప్రియురాలు ఆదివారం నిరసనకు దిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆ యువతీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி