కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుంది

73பார்த்தது
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్ గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే కడియం ఎంపీ కావ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி