సోషల్ మీడియా ఇన్ చార్జిగా ప్రవీణ్ నియామకం

84பார்த்தது
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల సోషల్ మీడియా ఇన్ చార్జిగా గుర్రపు ప్రవీణ్ ను నియమించినట్లు బుధవారం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎండగడుతూ ప్రజలకు చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி