కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలి

65பார்த்தது
కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలి
ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో గురువారం బిఆర్ఎస్ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు అయినటువంటి తమ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం బిఆర్ఎస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி