ప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష

59பார்த்தது
ప్రశాంతంగా పాలిసెట్ పరీక్ష
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన పాలీసెట్ 2024 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్ష కోఆర్డినేటర్ పోచయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో 60 మంది విద్యార్థులకు 55 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 360 మందికి 338 మంది విద్యార్థులు హాజరైనట్టు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி