బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించండి

52பார்த்தது
బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించండి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ పరకాల పట్టణంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி