మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎంపిపి

84பார்த்தது
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎంపిపి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో అకస్మాత్తుగా మృతి చెందిన వశపాక కిష్టయ్య కుటుంబాన్ని
రాయపర్తి మండల ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తదితరులు పరామర్శించారు. శనివారం జరిగిన కిష్టయ్య మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఎంపిపి వెంట గజవెళ్లి ప్రసాద్, మాడిపెద్ది చంద్రమౌళి, వశపాక రాజు, బాబు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி