బట్టలారేస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి

58பார்த்தது
బట్టలారేస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ లో గల అంగడి దగ్గర ఉత్తర ప్రదేశ్ కి చెందిన వినీత్ కుమార్(35) అనేవ్యక్తి ఆకస్మికంగా విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. గురువారం స్థానికుల సమాచారం ప్రకారం గత 10 యేల్ల నుండి తొరూర్ లో నివాసము ఉంటున్న వినిత్ కుమార్
బట్టలు ఉతికి ఆరేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షాక్ తో మృతి చెందినట్లు, మృతునికి భార్య క్రిత కూతురు నాన్సీ కుమారుడు యాష్ ఉన్నారని వివరించారు.

தொடர்புடைய செய்தி