అకాల వర్షాలకు నేలవాలిన వరి.. ఆందోళనలో రైతులు

70பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని పలు ప్రాంతంలో అకాల వర్షాలతో కోత దశలో ఉన్న వరి పైరు నేలవాలింది. దీంతో రైతులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో వర్షపు నీరు ఉండడంతో కోతలు ఆలస్యం అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లో చైన్ మిషన్ల ద్వారా కోతలు కోస్తుండగా రైతులు అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி