వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు

63பார்த்தது
వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు
నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని వాహనాలను, మద్యం సేవించి వాహనాలను నడిపే వారిని తనిఖీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్సై అశోక్ హెచ్చరించారు. అలాగే లారీలను రోడ్లపై అడ్డదిడ్డంగా నిలుపొద్దని వాహన దారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி