కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి సీతక్క

77பார்த்தது
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో గురువారం జరిగిన కళ్యాణ మహోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేకచర్యలు తీసుకుంటామని, లక్ష్మీనర్సింహస్వామి వారి అనుగ్రహంతో తెలంగాణ ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.

தொடர்புடைய செய்தி