ఇసుక లారీలకు జరిమానా విధించిన ఏటూరునాగారం పోలీసులు

60பார்த்தது
ఇసుక లారీలకు జరిమానా విధించిన ఏటూరునాగారం పోలీసులు
ములుగు జిల్లా ఏటూరునాగారం 163 జాతీయ రహదారిపై నిబంధనలను అతిక్రమించి రోడ్డుపై నిలిపిన 63 ఇసుక లారీలకు ఆదివారం రూ. 69, 425 ఎస్సైకృష్ణ ప్రసాద్ జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన, ట్రాఫిక్ళ అంతరాయం కలిగేలా రోడ్డుపై పార్కింగ్ చేసిన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி