పల్లెదవాఖాన తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి అప్పయ్య

75பார்த்தது
పల్లెదవాఖాన తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి అప్పయ్య
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ప్రాజెక్టునగర్, నార్లాపూర్, మేడారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాలో చిన్నారులకు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న కార్యక్రమాలను డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. చిన్నారులందరికీ టీకాలు ఇవ్వాలని, గ్రామాల్లో ఆశా కార్యకర్తలు అర్హత గల చిన్నారులను గుర్తించాలని సూచించారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలన్నారు.

தொடர்புடைய செய்தி