ములుగులో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీ

52பார்த்தது
ములుగులో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీ
ములుగు జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ అప్పయ్య ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్ హాజరై మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారం హెచ్ఐవితో మరణించిన వారి ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్స్ వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி