ఎరుకల నాంచారమ్మను దర్శించుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే

52பார்த்தது
ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని రామానుజాపూర్ గ్రామ శివారులో కొలువుదీరిన ఎరుకల నాంచారమ్మను గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాంచారమ్మకు దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி