చెట్టు ఎక్కిన రైతు

83பார்த்தது
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో బుధువారం తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ చెట్టు ఎక్కిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు భూక్య బాలు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్ద నాగారం జీపీ పరిధిలోని హజ్ తండ కు చెందిన తనకు రెండు ఎకరాల భూమి ఉండగా తన భూమిని భూక్య హరిలాల్, భద్రు ల పేరిట పట్టా చేయడంతో తను సర్వేకు అప్లై చేసుకొనగా సర్వేయర్ వచ్చి సర్వే చేసే క్రమంలో అడ్డు తగిలినట్లు తెలిపాడు.

தொடர்புடைய செய்தி