మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో సోమవారం జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్తో పట్టణ సిఐ దేవేందర్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి బ్యాగులను, వస్తువులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జరుగుతున్న దొంగతనాలు, గంజాయి సరఫరా స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు.