ఆత్మహత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక

77பார்த்தது
ఆత్మహత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం శనివారం చీకటాయపాలెం గ్రామానికి చెందిన మహమ్మద్ హస్మ అనే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. గత కొద్దికాలంగా మాటేడు గ్రామానికి చెందిన సాదుసైదులు అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి చివరికి మోసం చేశాడు. దీంతో బాలిక ఆత్మహత్య చేసుకుని మృతిచెందిందని మృతురాలి తండ్రి తెలిపాడు. పోలీసులు కేసునమోదు చేశారు.

தொடர்புடைய செய்தி