యువత కళలోను రాణించాలి: కలెక్టర్

56பார்த்தது
యువత కళలోను రాణించాలి: కలెక్టర్
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు స్థానిక జూబ్లీహిల్స్ ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యువ కళాకారుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం కలిగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி