గురుకుల పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం

71பார்த்தது
జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నీటి సమస్యను ఎదుర్కొంట్టునట్టుగా సమస్యలను ఎప్పటికప్పుడు అందించే సమాచార వేదిక లోకల్ యాప్ తో పాటు స్థానిక సామాజిక మాధ్యమాల్లో చూసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. గురువారం ఈ మేరకు విద్యార్థులకు నీటి కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி