జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో ఈదురు గాలితో కూడిన వర్షం పడుతుందని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం వారు మాట్లాడుతూ విపరీతమైన ఈదురు గాలితో పాటు ఉరుములు మెరుపులు వస్తున్నందున పిడుగులు, చెట్లు కూలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనగాం జిల్లా అధికారులు సూచించారు.