పద్మావతి ఎక్స్‌ప్రె‌స్‌కు తప్పిన ప్రమాదం

76பார்த்தது
జనగాం జిల్లా వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడడంతో పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. సోమవారం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లను
మరమ్మత్తులు చేసి రైలుని పంపించినట్లు అధికారులు తెలిపారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி