కేయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

64பார்த்தது
కేయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
కాకతీయ విశ్వవిద్యాలయం మే 2024 లో నిర్వహించిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను బుధవారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి తన ఛాంబర్ లో విడుదల చేశారు. రెండో సెమిస్టర్ లో28 శాతం, నాలుగో సెమిస్టర్ లో 36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు, పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో చూడొచ్చని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారిణి తిరుమలదేవి వెల్లడించారు.

தொடர்புடைய செய்தி