జనగాంలో జర్నలిస్ట్ యోగి అంత్యక్రియలు

84பார்த்தது
జర్నలిస్ట్ యోగి అంత్యక్రియలు జిల్లా కేంద్రమైన జనగాం లో నిర్వహించారు. శుక్రవారం జర్నలిస్ట్ యోగి తన కూతురు ఆధ్య మృతిచెందగా శనివారం వారి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలువురు చెందిన జర్నలిస్ట్ లు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி