ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి

3614பார்த்தது
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
జనగాం నగరంలో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం పెద్ద పహాడ్ గ్రామానికి చెందిన అల్వాల రాజమ్మ(71) జనగామ చౌరస్తా లో టీ తాగి వెళుతున్న క్రమంలో చౌరస్తా నుండి నెహ్రు పార్క్ వెళ్తున్న ద్విచక్ర వాహన వేగంగా వచ్చి ఢీకొనగా అక్కడే తీవ్ర రక్తస్రావం కావడంతో 108 అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி