హాస్టల్లో బస చేసిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్..

81பார்த்தது
హాస్టల్లో బస చేసిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి హాస్టల్లో రాత్రి బస చేశారు.

தொடர்புடைய செய்தி