సామాన్యుడికి న్యాయం జరిగేలా పోలీసింగ్ ఉండాలి: ఎస్పీ

55பார்த்தது
సామాన్యుడికి న్యాయం జరిగేలా పోలీసింగ్ ఉండాలి: ఎస్పీ
భూపాలపల్లి జిల్లా పరిధిలో సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉండాలని, ప్రజలకు మార్గదర్శకంగా ఉండా ల్సిన పోలీసులు, అనైతిక చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు.

தொடர்புடைய செய்தி