బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

51பார்த்தது
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని బంగ్లాపల్లె గ్రామానికి చెందిన గోనెల అశోక్ కుమార్తె వర్ష, అనుముల మోహన్ రెడ్డి గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణాలవల్ల మరణించగా శనివారం వారి కుటుంబాలను పరామర్శించి, వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆ కుటుంబాలకు భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி