ఘనంగా గోదావరి నది హారతి కార్యక్రమం

69பார்த்தது
ప్రతి నెల పౌర్ణమి రోజు గోదావరి నదీ హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం నుండి మంగళ వాయిద్యాల నడుమ గోదావరి నది వద్దకు వెల్లి ప్రధాన అర్చకులు త్రిపురారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు, గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుర్రి శ్రీనివాస్, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி