కాళేశ్వరంలో గోదావరి నదీ హారతి

69பார்த்தது
ప్రతీనెల పౌర్ణమి రోజున గోదావరి నది హారతి కార్యక్రమాన్నిని ర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మహాదేవ్ పూర్ శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి దేవస్థానం కాళేశ్వరం నుంచి మంగళవాయిద్యాలు, మేదమంత్రాలతో గోదావరి నదివద్దకు వెళ్లి వేద పండితులు, గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி