సరదాగా మొదలయ్యి వ్యసనంగా మారేది డ్రగ్స్

72பார்த்தது
భూపాలపల్లి జిల్లాలోబుధవారం స్థానిక ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలో న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. జడ్జి పాల్గొని మాట్లాడుతూ డ్రగ్స్ జోలికి పోవొద్దని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ అనేవి మొదట సరదాగా అలవాటు అయ్యి అదే వ్యసనంగా మారుతుందన్నారు. డ్రగ్స్ వాడుతున్నంతసేపు మనస్సు హాయిగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. మానసికంగ, శారీరకంగా మనిషి కుంగి పోతాడాని అన్నారు.

தொடர்புடைய செய்தி