సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయరాదు

64பார்த்தது
సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయరాదు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర శుక్రవారం బొగ్గు బావుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, సింగరేణికే బొగ్గు బావులను కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో వెలిశెట్టి రాజయ్య నేతృత్వంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయరాదని, బొగ్గు బావులను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఆపాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సింగరేణి నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி