ఫకీర్ గడ్డలో దారుణ హత్య

51பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫకీర్ గడ్డలో మంగళవారం దారుణం చోుచేసుకుంది. ఇస్లావత్ సుమత అనే మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆప్యాయంగా పెచ్చుకున్న గొర్రె పిల్లను సైతం చంపారు. భర్త పై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி