బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి

69பார்த்தது
భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బిజెపి సర్కారు విధానాలకు వ్యతిరేకంగా కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ. కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి, సింగరేణి కి నేరుగా బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని, ఈనెల 28 భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌకు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி