త్వరలోనే శాశ్విత చర్యలు తీసుకుంటాం: చైర్ పర్సన్

74பார்த்தது
త్వరలోనే శాశ్విత చర్యలు తీసుకుంటాం: చైర్ పర్సన్
తాండూర్ మార్కండేయ కాలనీని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సందర్శించారు. చిలుకవాగు వరధ నీరు కాలనీలో చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్నా చైర్ పర్సన్ స్వప్న పరిశీలించారు. ప్రత్యేక జేసీబీ యంత్రంతో కాలనీలో వరధనీరు నిలవకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. త్వరలోనే శాశ్విత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఖాజా హుస్సేన్, సిబ్బంది ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி