తెలంగాణలో 5 వేలు దాటిన డెంగ్యూ కేసులు

83பார்த்தது
తెలంగాణలో 5 వేలు దాటిన డెంగ్యూ కేసులు
తెలంగాణలో సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తాజాగా డేటా విడుదల చేసింది. అయితే హై రిస్క్ డెంగ్యూ కేసులు ఈ 2024 జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు మొత్తం 5372 కేసులు నమోదు అయినట్లు అందులో పేర్కొంది. అయితే అత్యధికంగా ఈహై రిస్క్ డెంగ్యూ కేసులు హైద‌రాబాద్‌లో 1, 852 నమోదమయ్యాయి. ఇక ఆ తర్వాత జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్గొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డిలో 232 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి.

தொடர்புடைய செய்தி