రోడ్డు మరమ్మత్తులు చేయాలన్న కాలనీవాసులు

65பார்த்தது
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర దేవాలయం వెళ్లే రహదారి రోడ్డు గుంతల మయంగా ఏర్పడి అందులో మురుగునీరు నిలవడంతో అటు నుండి వెళ్లే వాహనదారులు, బాటసారులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శనివారం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி