జాబ్ క్యాలెండర్ తో పట్టణంలో సంబరాలు

73பார்த்தது
తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో శుక్రవారం పరిగి పట్టణంలో పీహెచ్డీ స్కాలర్ రామ్ చందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி