నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్

85பார்த்தது
నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్
నేడు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే మరమ్మతులను పరిశీలించనున్నారు. డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యల పురోగతిని తెలుసుకోబోతున్నారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇతర ఇంజినీర్లతో కలిసి పనులపై ఆరా తీయనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி