నేడు బహుముఖ ప్రజ్ఞాశీలి అడివి బాపిరాజు జయంతి

82பார்த்தது
నేడు బహుముఖ ప్రజ్ఞాశీలి అడివి బాపిరాజు జయంతి
బహుముఖ ప్రజ్ఞాశీలి, స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త అయిన అడివి బాపిరాజు జయంతి నేడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1895 అక్టోబర్ 8న కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతుల ఇంట కళామతల్లి ముద్దుబిడ్డగా బాపిరాజు జన్మించారు. వీరు చిన్నతనం నుంచి కూడా విశేషమైన ప్రతిభ కనబరిచేవారు. హైస్కూల్ విద్య భీమవరంలో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ చదివారు. మద్రాసు లా కాలేజిలో లా డిగ్రీ అత్యధిక మార్కులతో పాసయ్యారు.

தொடர்புடைய செய்தி