నేడు సింగరేణి కార్మికులకు పండగ బోనస్

72பார்த்தது
నేడు సింగరేణి కార్మికులకు పండగ బోనస్
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం నేడు (శుక్రవారం) దీపావళి బోనస్ ఖాతాల్లో జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి రూ.93,750 జమ కానుంది. మొత్తంగా రూ.358 కోట్లు విడుదల చేయాలని సింగరేణిని ఆదేశించింది. బోనస్ 40వేల మందికి అందనుంది. ఇటీవల సంస్థ పొందిన లాభాల్లో 33% వాటా పంచగా ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్ కింద మరో రూ.25వేలు అందాయి. మొత్తంగా ఒక్కొక్కరికి రూ3లక్షల ప్రయోజనం చేకూరింది.

தொடர்புடைய செய்தி