గుండు.. అరగుండు చేసిందేమి లేదు: సీఎం రేవంత్ (వీడియో)

63பார்த்தது
పదేళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్రమోడీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హుజురాబాద్ సభలో ఆయన మాట్లాడుతూ.. 'నిజామాబాద్ లో గుండు గానీ.. కరీంనగర్ లో ఉన్న అరగుండు గానీ తెలంగాణకు ఇచ్చింది లేదు.. తెచ్చింది లేదు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు. ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు' అని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி