సమీకృత గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన సీఎం

78பார்த்தது
సమీకృత గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన సీఎం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు వద్ద సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొందుర్గుకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ భవన నిర్మాణానికి రేవంత్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி