రథం దగ్ధం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం ఆదేశం

68பார்த்தது
రథం దగ్ధం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం ఆదేశం
ఏపీలోని అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కనేకల్ మండలం హనకనహల్‌లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధమైంది. ఈ ఘటనను ఖండించిన సీఎం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేయాలని కలెక్టర్‌, ఎస్పీని కోరారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు.

தொடர்புடைய செய்தி