TG: అంజనీకుమార్, అభిలాష బిస్తలను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

52பார்த்தது
TG: అంజనీకుమార్, అభిలాష బిస్తలను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు IPS ​అధికారులు అంజనీ కుమార్, అభిషేక్​మహంతి, అభిలాష బిస్తలను వెంటనే ఏపీలో జాయిన్ ​కావాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై శనివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంజనీకుమార్, అభిలాష బిస్తలను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி