టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎంపిక హర్షనీయం

59பார்த்தது
టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎంపిక హర్షనీయం
టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ను అధిష్టానం ఎంపిక చేయడం హర్షనీయమని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందని మరోసారి నిరూపించిందని అన్నారు.

தொடர்புடைய செய்தி