పిఆర్టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకారం

80பார்த்தது
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం అగ్రస్థానంలో ఉందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా కు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులుగా తంగేళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తీగల నరేష్ లు ప్రమాణ స్వీకార మహోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

தொடர்புடைய செய்தி