పిడిఎస్‌యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ

72பார்த்தது
పిడిఎస్‌యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ
పిడిఎస్‌యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పిడిఎస్‌యు 50 వసంతాల లోగో ఆవిష్కరణ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రస్తుత నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి అధ్యక్ష వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி